B6 NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి లోని “సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం” లో 75 వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా *యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి* గారు ఆశ్రమంలోని వృద్ధులకు బట్టలు,పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు….