Category: Telangana

నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తుల అరెస్ట్

సముద్రాల అన్నారపు విజయ్ లక్ష్మి, భర్త : వెంకటేశ్వర్లు, పోచమ్మ కుంట హనుమకొండ , తన ఫిర్యాదులో బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి గిఫ్ట్ డీ డ్ చేసిన ఇంటిని తన తండ్రి సముద్రాల ఐలయ్య తండ్రి…

చిన్నారి సహస్ర కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేసిన జాజుల శ్రీనివాస్ గౌడ్….

యదాద్రి భువనగిరి జిల్లా  ఆత్మకూర్(ఎం)  మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన కోరుకొప్పుల సుధాకర్ గౌడ్ గారి కూతురు సహస్ర యాక్సిడెంట్ గురై ఈరోజు మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు…

మునుగోడిలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు.

పెద్దపల్లి జిల్లా ఎంతమంది బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలని మునుగోడు గడ్డపై బిజెపి జెండా ఎగరవేస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా పెద్దపల్లి ఆటో యూనియన్ అధ్యక్షులు azgarఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం…

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి సిపిఎం

మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో ని ఐకెపి సెంటర్ను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి *దయ్యాల నరసింహ* గారు మాట్లాడుతూ ఈ సీజన్లో వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు మిగిలిన ధాన్యాన్ని…

పేద సరస్వతి పుత్రుడికి ఆర్ధిక సహాయం అందించిన… గండ్ర

భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం, గొల్లబుద్దారం గ్రామంలోని నిరుపేద SC కుటుంబానికి చెందిన గోల్కొండ శారదా – కీ.శే చంద్రయ్య గార్ల కుమారుడు గోల్కొండ నవీన్ మెడిసిన్ లో సీటు సాదించి, ఉన్నత చదువులకు ఆర్ధిక సహాయం కావాలని సోషల్ మీడియా…

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పురపాలక సంఘం అధ్యక్షురాలు కళా చక్రపాణి గారు

ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలోని తొమ్మిదవ వార్డు సర్దపూర్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను గౌరవనీయులు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి…

ఐ జె యు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మోతె వెంకట్ రెడ్డి….

మేడ్చల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మోతె వెంకట్ రెడ్డి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐ జె యు) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నియ్యారు. చెన్నయ్ లో మూడు రోజుల పాటు జరిగిన ఐ జె యు జాతీయ మహా…

కుమారునికి కౌన్సిలింగ్ ఇచ్చి, తండ్రిని ఇంటికి చేర్చిన పారా లీగల్ వాలంటీర్లు

కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయడంతో పదిరోజులుగా చెట్టు కింద ఉంటున్న ముద్దం భవాని (53) ని స్థానికులు సహృదయ అనాధ వృద్ధాశ్రమం లో చేర్చిన సంఘటన తెలుసుకున్న పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేష్,కానుగంటి శ్రీశైలం లు స్పందించి ముద్దం భవాని…

దివ్యాంగులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం…. వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ.35 లక్షల వ్యయంతో సహాయ ఉపకరణాలు పంపిణీ..

భూపాలపల్లి జిల్లా   కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గోన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ…